రామన్ పాడ్ ప్రాజెక్టుకు జూరాల నీళ్లు విడుదల

9755చూసినవారు
వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని రామన్ పాడు ప్రాజెక్టుకు జూరాల ప్రాజెక్ట్ కాలువ నుండి అధికారులు నీళ్లు వదిలారు. జిల్లాలో తాగునీటి అవసరాల కొరకు రామన్ పాడ్ ప్రాజెక్టు నుండి వివిధ పంప్ హౌస్ ల ద్వారా జిల్లాలోని గ్రామాలకు తాగునీరు అందనుంది. ఉన్నతాధికారుల ఆదేశానుసారం గురువారం నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్