ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలివే

74చూసినవారు
ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలివే
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ లో 43. 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వడ్డేపల్లి 43. 3, త్యాగదొడ్డి 43. 0, వనపర్తి జిల్లా పెబ్బేరులో 42. 9, నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్ల 42. 5, నారాయణపేట జిల్లా ధన్వాడలో 42. 5, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్