అదుపుతప్పి తుఫాను బోల్తా పెళ్లి బృందానికి గాయాలు

11124చూసినవారు
అదుపుతప్పి తుఫాను బోల్తా పెళ్లి బృందానికి గాయాలు
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం నాగసాని పల్లెకు చెందిన పెళ్లి బృందం బుసిరెడ్డి పల్లెకు పెళ్లికి వెళ్లే క్రమంలో గురువారం తుఫాన్ అదుపుతప్పి బోల్తా పడి గాయపడ్డారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిక్ష పొందిన సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి బాధితులను పరామర్శించారు. ఆంజనేయులు, సాయి తేజను మెరుగైన వైద్యం కోసం నిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్