రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

12977చూసినవారు
వనపర్తి మండలం రాజపేట- నాగవరం తండా మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న రవీందర్, వెంకటయ్య అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు వనపర్తి నుంచి కొత్తకోట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహలను వనపర్తి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్