కాంగ్రెస్ లో చేరిన జడ్పీటీసీ మంద భార్గవి, ఎంపీటీసీ శ్రీదేవి

592చూసినవారు
కాంగ్రెస్ లో చేరిన జడ్పీటీసీ మంద భార్గవి, ఎంపీటీసీ శ్రీదేవి
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం జెడ్పిటిసి మంద భార్గవి, బుద్ధారం ఎంపీటీసీ శ్రీదేవి గోపాల్ పేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోదండం బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి సమక్షంలో హైదరాబాదులో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఎమ్మెల్యే మేఘారెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్