మహాకుంభమేళా.. ఒంటిపై పాములు, పుర్రెలు

1567చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కుంభమేళాలో కోట్లమంది ప్రజలు పాల్గొన్నారు. వీరితో పాటు నాగ సాధువులు, అఘోరాలు, బాబాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ అఘోరా వీడియో వైరల్ అవుతోంది. ఒంటిపై పాములు, పుర్రెలతో అఘోరా భయంకరంగా ఉన్నాడు. ఆయనను చూడటానికి ప్రజలు ఎగబడుతున్నారు.

సంబంధిత పోస్ట్