అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో అన్నదానం

54చూసినవారు
అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని పల్లెటూరు బస్టాండ్ వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గెల్లీ విజయలక్ష్మి తన పుట్టినరోజును పురస్కరించుకొని నిరుపేదలు, యాచకులు, చిరు వ్యాపారులు, బాటసారులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో అమ్మఒడి ఎన్జీవో సభ్యులు, దాత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్