బెల్లంపల్లి: రైతులకు రైతు భరోసా చెల్లించాలి

68చూసినవారు
బెల్లంపల్లి: రైతులకు రైతు భరోసా చెల్లించాలి
బెల్లంపల్లి పట్టణంలో ఎంపీడీవో కార్యాలయం సమీపంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో ఆదివారం రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా, ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందంటు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వర్షకాలం రైతు భరోసాతోపాటు రైతు బీమా, 4వేలరూపాయల పెన్షన్, గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్