సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి

79చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని సోషల్ మీడియా శిక్షకులు సాయి సాయినాధులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గడ్డం వంశి సోషల్ మీడియా బెల్లంపల్లి టౌన్ టీం కార్యక్రమంలో మాట్లాడారు. పేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ , యూట్యూబ్, వాట్సాప్ లను ఉపయోగించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్