కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక

73చూసినవారు
తాండూర్ మండలం లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్ఫి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండలం పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈసా, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్