కేటాయించిన స్థలాల్లోనే విక్రయాలు చేయాలి

63చూసినవారు
ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో నూతన వెజ్ & నాన్ వెజ్ మార్కెట్లో వ్యాపారస్తులు వారికి కేటాయించిన స్థలాల్లో విక్రయాలు కొనసాగిస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా బెల్లంపల్లి పట్నంలోని నూతన బస్టాండ్ నుంచి కాంటా చౌరస్తా వరకు ఉన్న వ్యాపారస్తులు వారి యొక్క షాపులలో ముందున్న డ్రైనేజ్ మీద ఎవరు కుడా అమ్మకాలు చేయరాదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు లు సూచించారు.

సంబంధిత పోస్ట్