ఎన్నికల ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం

58చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులను మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాసిపేట మండల కేంద్రంలో ‌బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుర్గం చిన్న హాజరై మాట్లాడారు. కెసిఆర్ 10, 000 ఇస్తే తాము రైతు భరోసా 15000 ఇస్తామని నమ్మబలికి రైతులను నయవంచన చేసిందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్