మాదరం లో నీటి కష్టాలు..

58చూసినవారు
తాండూర్ మండలం మాదారం టౌన్ షిప్ లో మూడు రోజులుగా మంచి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తాగు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థ ట్యా౦కర్ల ద్వార నీరు సరఫరా చేస్తున్నా అవి ఎటు సరిపోవడం లేదని, సింగరేణి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్