సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు

74చూసినవారు
సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు
సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఇబ్బందికి గురిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేల అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని సూచించారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో పాటు రాజకీయ పార్టీల మధ్య గొడవలు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్