బీజేపీ బూత్ కమిటీ నియామకం

83చూసినవారు
బీజేపీ బూత్ కమిటీ నియామకం
కోటపల్లి మండలంలోని పుల్లగామ గ్రామంలో శుక్రవారం బీజేపీ బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ నాయకులు మంత్రి రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన బూత్ కమిటీని నియమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ గెలుపుకు పనిచేయాలని కోరారు. సమావేశంలో నాయకులు కందుల వెంకటేశ్వర్, దుర్గం నర్సింహులు, కొడిప మహేష్, కొండగొర్ల రాజేందర్, సోదరి సుధాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్