తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి

51చూసినవారు
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
చెన్నూరు మండలంలోని సుబ్బరాంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముక్కెర సతీష్ గౌడ్ అనే గీత కార్మికుడు శుక్రవారం ప్రమాదవశాత్తు తాటిచెట్టు మీది నుంచి కింద పడి మృతి చెందాడు. తాటి చెట్టు పైనుంచి కింద పడిన సతీష్ గౌడ్ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

సంబంధిత పోస్ట్