భాధితులకు అండగారాష్ట్ర జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి

63చూసినవారు
భాధితులకు అండగారాష్ట్ర జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి
జన్నారం మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన నిరుపేదలైన కల్లెడ భీమయ్య ఇళ్లు వర్షాలకు కూలిపోగా నిరాశ్రయులైన వారిని తెలంగాణ రాష్ట్ర జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి పరామర్శించి 25కిలోల బియ్యం, నిత్యావసర సరకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు నాయకులు, కొట్నాక్ తిరుపతి సైన్యం సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్