జై భీమ్ సైనిక్ దళ్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా దేవి విజయ్

77చూసినవారు
జై భీమ్ సైనిక్ దళ్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా దేవి విజయ్
జై భీమ్ సైనిక్ దళ్ మంచిర్యాల నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామానికి చెందిన దేవి విజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జై భీమ్ సైనిక్ దళ్ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు కాటం రాజు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొంతమల్ల శివ, మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్