వందే భారత్ మంచిర్యాల రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలి

57చూసినవారు
వందే భారత్ మంచిర్యాల రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలి
సికింద్రాబాద్, నాగపూర్ మధ్య ప్రారంభమైన వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు వినతి పత్రం అందించారు. చాలామంది ప్రజలు నిత్యం నాగపూర్, హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. రైల్వేకు అత్యధిక ఆదాయం అందిస్తున్న మంచిర్యాలలో రైలు నిలవాలని కోరారు.

సంబంధిత పోస్ట్