విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

7375చూసినవారు
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో విద్యుత్ షాక్ తో ఒకరు మృతి చెందారు. మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన సిద్ధం పుల్లయ్య(82) అనే వృద్ధుడు తన ఇంటి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్