జిల్లా జడ్జిని కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు

70చూసినవారు
జిల్లా జడ్జిని కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు
మంచిర్యాల ప్రిన్సిపల్ జిల్లా జడ్జి బోయ శ్రీనివాస్ ను నూతనంగా ఎన్నికైన లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడిగొప్పుల కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు గాండ్ల సత్యనారాయణ, సీనియర్ న్యాయవాది ఈ. రాజేశ్వరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి సత్యనారాయణతో పాటు సభ్యులు కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం లక్షేట్టిపేట కోర్టు శతాబ్ది ఉత్సవాలపై చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్