దుర్గాదేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే

67చూసినవారు
దుర్గాదేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే
మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని ఎంసిసి క్వారీలో జరుగుతున్న దుర్గాదేవి బోనాల జాతరకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్