గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్ ద్వారా భద్రత

52చూసినవారు
గణేష్ మండపాలకు జియో ట్యాగింగ్ ద్వారా భద్రత
నిమజ్జనం రోజు నిబంధనలు, ఆంక్షలు పాటించాలని గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభాయాత్ర సాగేలా పోలీస్ యంత్రంగానికి సహకరించాలని పోలీసులు కోరారు. పోలీసులు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 2251 విగ్రహాలను ఏర్పాటు చేశారన్నారు. గణేష్ మండపాలను సందర్శించి మండపాల వివరాలను ఆన్లైన్లో తీసుకుని ట్యాబుల ద్వారా పూర్తి సమాచారాన్ని జియో ట్యాగింపు అనుసంధానం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్