గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

586చూసినవారు
మంచిర్యాల పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపేరు. స్థానిక రాళ్లపేటకు చెందిన అల్ మిల్కర్ శ్యామ్ జల్సాలకు అలవాటు పడి ఇటీవల మహారాష్ట్రలోని బల్లర్షాలో రూ. 6వేలకు కిలో గంజాయి కొనుగోలు చేసి కొంత తాగి మిగిలిన అరకిలో బైపాస్ రోడ్డులో హమాలివాడకు చెందిన కారంగుల అదుణ్ కు విక్రయించగా పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ బన్సీలాల్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్