మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్ కి KKR

68చూసినవారు
మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్ కి KKR
అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో కోల్‌కతా, గుజరాత్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరుజట్లకూ చెరో పాయింట్ లభించింది. ఈ నిర్ణయంతో కోల్‌కతా ప్లేఆఫ్స్ కు చేరగా గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం GTకి 11 పాయింట్లు ఉన్నాయి. తర్వాతి మ్యాచ్ SRHతో గెలిచినా 13 పాయింట్లే అవుతాయి. దీంతో గుజరాత్ అధికారికంగా లీగ్ నుంచి ఎలిమినేట్ అయిన 3వ జట్టుగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్