మృతుని కుటుంబానికి ఎమ్మెల్సీ భరోసా

2454చూసినవారు
మృతుని కుటుంబానికి ఎమ్మెల్సీ భరోసా
మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం లోని కుచనపల్లి గ్రామంలో మన్నె శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించడంతో వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి శుక్రవారం ఉదయం పరామర్శించారు.శ్రీనివాస్ యొక్క పిల్లల చదువు లను తాను చదివిస్తానని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తో పాటు గ్రామ సర్పంచ్ దేవగౌడ్, ఉప సర్పంచ్ బయన్న, వార్డు సభ్యులు, మాజీ సర్పంచి మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్