తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

56చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం తహసిల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈనెల ఒకటి నుండి 17వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యంలో దరఖాస్తుల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్