తాండాలో నాయకుల ప్రచారం

61చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గన్యా తాండా లో బిజెపి నాయకులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు నాయకత్వాన్ని బలపరిచేందుకు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించామన్నారు. 10 మంది మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్