దంతాన్పల్లిలో జాతరలో పాల్గొన్న నాయకులు

59చూసినవారు
దంతాన్పల్లిలో జాతరలో పాల్గొన్న నాయకులు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలంలోని దంతాన్పల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల్లో సోమవారం నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజు రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్