ఎల్ఓసి లెటర్ ను అందజేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే

578చూసినవారు
ఎల్ఓసి లెటర్ ను అందజేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం, రెడ్డి ఖానాపూర్ గ్రామానికి చెందిన బల్లి నాగరాణి అనారోగ్యానికి గురవడంతో అత్యవసర చికిత్స నిమిత్తం లక్ష రూపాయల ఎల్ఓసి లెటర్ ను మంగళవారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునితాలక్ష్మారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్