నూతన బోర్ ను ప్రారంభించిన జడ్పీ చైర్పర్సన్

63చూసినవారు
మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ శనివారం మెదక్ జిల్లా మనోహరబాద్ మండల కేంద్రంలో ఎల్లమ్మ తల్లి గుడిలో పూజలు నిర్వహించారు. అనంతర గుడి వద్ద జిల్లా పరిషత్ నిధులతో నూతన బోర్ వేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లత వెంకట్ గౌడ్, గౌడ సంఘం నాయకులు రమేష్ గౌడ్, నరేందర్ గౌడ్, మహేందర్ గౌడ్, సాయి రామ్ గౌడ్, కృష్ణ గౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్