ముగిసిన ఎన్డీయే పక్ష నేతల భేటీ (వీడియో)

79చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీయే పక్ష నేతల భేటీ ముగిసింది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి నేతలు భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన సమావేశంలో మిత్రపక్షాలకు చెందిన కీలక నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కీలకంగా చర్చించారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్