పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం లీగల్ నోటీసులు

56చూసినవారు
పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం లీగల్ నోటీసులు
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపారు. NTPC నుంచి ఫ్లై యాష్ రవాణా విషయంలో మంత్రి పొన్నం అవినీతికి పాల్పడ్డారని ఇటీవల కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దీంతో నిరాధార ఆరోపణలు చేశారని కౌశిక్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ సహా పలు మీడియా సంస్థలకు పొన్నం నోటీసులు పంపించారు.

సంబంధిత పోస్ట్