శబరిమల అయ్యప్పను దర్శించుకున్న మంత్రి

79చూసినవారు
శబరిమల అయ్యప్పను దర్శించుకున్న మంత్రి
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశం సురక్షితంగా ఉండటం కోసం దర్శనం చేసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్