రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం (వీడియో)

84చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళా పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం చూపించారు. డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తాం అన్నారు. దీంతో ఆమెపై మహిళా కుటుంబీకులు ఘర్షణకు దిగారు. ప్రస్తుతం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళా సిబ్బంది ఆసుపత్రిలో పేషెంట్ పడుతున్న కష్టాలు వీడియో తీస్తూ డ్యూటీ చేస్తున్న దృశ్యాలు మీరు చూడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్