మియాజాకి మామిడి.. కిలో రూ.1.9 లక్షలు

50చూసినవారు
మియాజాకి మామిడి.. కిలో రూ.1.9 లక్షలు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లలో ఒకటైన మియాజాకి మామిడి కిలో రూ.1.9 లక్షలకు విక్రయించబడుతోంది. జపాన్‌లోని మియాజాకి నగరంలో దీనిని ప్రధానంగా ఏప్రిల్-ఆగస్టు వరకు పండిస్తారు. మియాజాకి మామిడి ఊదారంగులో ప్రారంభమై, ఎరుపు రంగులోకి మారుతుంది. ఒక్క మియాజాకి మామిడి దాదాపు 350 నుంచి 900 గ్రాముల బరువు ఉంటుంది. ప్రస్తుతం ఇవి భారత్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలల్లోనూ సాగు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్