ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. 49.26 శాతం పోలింగ్ నమోదు

74చూసినవారు
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. 49.26 శాతం పోలింగ్ నమోదు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.26 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్