షింకున్ లా ట‌న్నెల్ ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ (Video)

81చూసినవారు
ద్రాస్ సెక్టార్‌లో ఇవాళ 25వ కార్గిల్ విజ‌య్ దివ‌స్‌లో పాల్గొన్న ప్ర‌ధాని మోదీ.. షింకున్ లా ట‌న్నెల్ ప్రాజెక్టు ప‌నుల‌ను వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. లేహ్‌కు వెళ్లే రూట్‌లో ఈ ట‌న్నెల్‌ను నిర్మిస్తున్నారు. ఈ ట‌న్నెల్ సుమారు 4.1 కిలోమీర్ల పొడుగు ఉంటుంది. ట్విన్ ట్యూబ్ ట‌న్నెల్‌ను సుమారు 15,800 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. నిమి-ప‌దుం-ద‌ర్చా రోడ్డు మార్గంలో ఈ ట‌న్నెల్‌ను తొవ్వుతున్నారు.

సంబంధిత పోస్ట్