నైతికంగా మోడీ ఓడిపోయారు: ఖర్గే

1878చూసినవారు
నైతికంగా మోడీ ఓడిపోయారు: ఖర్గే
ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు ఏ ఒక్క పార్టీకి మెజార్టీ ఇవ్వలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఖర్గే మంగళవారం మీడియాతో మాట్లాడారు. మోడీకి వ్యతిరేక తీర్పు వచ్చిందని, నైతికంగా ఇది మోడీకి ఓటమి అని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ పోరాటం చేసిందని, ప్రజాతీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని అన్నారు. రాహుల్ జోడో యాత్రలు తమకు ప్లస్ అయ్యాయన్నారు.

సంబంధిత పోస్ట్