సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి గురుశిష్యులు

55చూసినవారు
సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి గురుశిష్యులు
తెలంగాణలో పదేళ్లు, ఏపీలో ఐదేళ్ల తర్వాత గురుశిష్యులు అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో రేవంత్ ముఖ్యమంత్రి కాగా.. ఏపీలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ స్వరాష్ట్రం రాకుండా అడ్డుపడ్డ చంద్రబాబుకు శిష్యుడైన రేవంత్ సీఎం కావడం.. తాజాగా చంద్రబాబు ఏపీలో ఘన విజయం సాధించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వంతో రేవంత్ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందా? లేదా రేవంత్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్