29 పరుగుల తేడాతో ఢిల్లీపై ముంబై గెలుపు

583చూసినవారు
29 పరుగుల తేడాతో ఢిల్లీపై ముంబై గెలుపు
235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో గెలిచింది. ఢిల్లీ బ్యాటర్లలో స్టబ్స్ 71*, పృథ్విషా 66, పోరెల్ 41 మిగహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కోయిడ్జీ 4 వికెట్లతో అదరగొట్టాడు. బుమ్రా 2, షెపర్డ్ ఒక వికెట్ తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్