డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందించాలి

85చూసినవారు
డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందించాలి
గత సంవత్సరం మే నెలలో లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు అన్నారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని యుటిఎఫ్ భవన్ లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇల్లు లేని నిరుపేదలు అవస్థలు పడుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్