లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి

64చూసినవారు
లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి
ఈనెల 28న జరగబోయే లోక్ అదాలత్ లో ఎన్ని కేసులు పరిష్కారమైతే కోర్టులపై అంత నమ్మకం పెరుగుతుందని జిల్లా న్యాయమూర్తి డి రాజేష్ బాబు అన్నారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని కోర్టు ఆవరణలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేందుకు కృషి చేయాలని అన్నారు. లోక్ అదాలత్ లను విజయవంతం చేయడంలో జిల్లా ముఖ్య స్థానం వహించిందని అన్నారు.

సంబంధిత పోస్ట్