చిట్యాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన

69చూసినవారు
చిట్యాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన
నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణం బస్టాండ్ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చిట్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్