మల్లయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ శాసన సభ్యులు

83చూసినవారు
మల్లయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ శాసన సభ్యులు
చింతపల్లి మండలం నెల్వలపల్లి గ్రామంలో బూరుగు పెద్ద మల్లయ్య విగ్రహాన్ని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బూరుగు పెద్ద మల్లయ్య చేసిన సేవలు చిరస్మరణీయం అని ఆయన అన్నారు. బూరుగు మల్లయ్య ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్