సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

54చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఆదివారం హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎంకు పుష్పగుచ్చం అందజేసి, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్