సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

81చూసినవారు
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో శనివారం దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రైతులు రుణమాఫీ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని, ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ హామీ కార్యరూపం దాల్చడం రైతులకు ఎంతో సంతోషకరమైన విషయమని కాంగ్రెస్ నేతలు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్