ఆర్టీసీ కళాబృందం ప్రదర్శన

50చూసినవారు
ఆర్టీసీ కళాబృందం ప్రదర్శన
ఆర్టీసీ లక్షే లక్ష్యం ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేవరకొండ ఆర్టీసీ డిపోలో కళాజాత బృందం ప్రదర్శన నిర్వహించింది. సoస్థకు ఆదాయం తెచ్చే సూచనలు, సలహాలు చేశారు. అనంతరం బస్ స్టేషన్ లో మహిళలు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని ఉచిత ప్రయాణం చేయాలని కళా ప్రదర్శన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిపో మేనేజర్ పాల్, అసిస్టెంట్ మేనేజర్ సైదులు, సునీత, వాహీదుద్దీన్, రాంకోటి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్