నకిలీ పట్టివిత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

79చూసినవారు
నకిలీ పట్టివిత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
నకిలీ పత్తివిత్తనాలు విక్రయిస్తున్న నలుగురు సభ్యులముఠాను సోమవారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం. ఏపీకి చెందిన వీరమణికంఠ, మల్లిఖార్జున్, సాంబశివరావు, శ్రీరంగలు ఆదివారం 260కిలోల నకిలీ పత్తివిత్తనాలను తీసుకొని ఈదులగూడ చౌరస్తాలో పట్టుబడగా, అగ్రికల్చర్ అధికారులు విచారించి నకిలీవిత్తనాలుగా తేల్చగా కెసు నమోదుచేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్