ప్రమాదవశత్తు గడ్డి వాము దగ్ధం

6703చూసినవారు
ప్రమాదవశత్తు గడ్డి వాము దగ్ధం
మిర్యాలగూడ మండలం గోప సముద్రపు తండాలో గురువారం అగ్నిప్రమాదం సంభవించి అజ్మిరా బాబుకు చెందిన గడ్డి వాము దగ్ధం అయింది. ఈ ఘటనలో సుమారు 600 మోపుల గడ్డిదగ్ధం అయిందని, కాలిపోయిన గడ్డి విలువ సుమారు 90 వేలు చేస్తుందన్నారు. గేదెల కోసం కొనుగోలు చేసిన గడ్డి తగలబడిందని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్